న్యూఢిల్లీ: ఢిల్లీలో ముస్లిం విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. జేఎన్యూ స్కాలర్ నజీబ్ అహ్మద్ను హింసించి అతడు కనిపించపోవడానికి కారణమైన ముగ్గురు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరుపున పెద్ద మొత్తంలో ర్యాలీ తీశారు. వీరిలో కనిపించకుండా పోయిన నజీబ్ తల్లి ఫాతీమా నఫీజ్ కూడా ఉంది. జేఎన్యూ విద్యార్థులే కాకుండా జామియా మిలియా ఇస్లామియా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి చెందినవారు కూడా మొత్తంలో ఈ ర్యాలీ పాల్గొన్నారు.
‘అహ్మద్ను వేధింపులకు గురి చేసిన విక్రాంత్, సునీలో్, అంకిత్ లను వెంటనే శిక్షించాలని మేం జేఎన్యూ అధికారిక వర్గాలను కోరుతున్నాం. ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం స్పష్టమైనందున వెంటనే అధికారులు ఆ పనిచేయాలి’ అని వారంతా డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు అహ్మద్ను గుర్తించలేకపోయారని తప్పు బట్టారు. జేఎన్యూలో ఎంఎస్సీ విద్యార్థి అయిన అహ్మద్ కనిపించకుండా పోయి ఇప్పటికీ 36 రోజులు. ఏబీవీపీ విద్యార్థులు అతడిపై చేయి చేసుకున్న తర్వాతే అహ్మద్ కనిపించకుండా పోయాడని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి విభాగం ఎన్నికల నేపథ్యంలో అహ్మద్ గదికి వచ్చిన విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
‘ఆ ముగ్గురే హింసించారు.. శిక్షించండి’
Published Mon, Nov 21 2016 6:39 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement