నేటి వార్తల్లో ముఖ్య అంశాలు.... | Sakshi
Sakshi News home page

నేటి వార్తల్లో ముఖ్య అంశాలు....

Published Thu, Jul 6 2017 8:07 AM

Today news updates....

ఉగ్రవాదంపై సంయుక్త పోరుకు భారత్‌-ఇజ్రాయెల్‌ నిర్ణయం
ఇవాళ్టితో ముగియనున్న ప్రధాని మోదీ ఇజ్రాయిల్‌ పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం కొత్త చీఫ్‌ కమిషనర్‌ గా ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న అచల్‌ కుమార్‌ జోతి
ఇవాళ్టి నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌ సమావేశాలు
పశ్చిమ బెంగాల్‌: 24 పరగణ జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత
విశాఖ భూ కుంభకోణంపై ఇవాళ సీపీఐ ఆందోళన, మధురవాడ నుంచి 20కి.మీ. మేర మహా పాదయాత్ర
నీట్‌ కౌన్సెలింగ్‌ తుది గడువు పెంపు
తెలంగాణ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల
నేటి నుంచి ఐ-సెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన, రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు... 14న సీట్ల కేటాయింపు
జీహెచ్‌ఎంసీ పరిధిలో నేటి నుంచి ఇంటింటికి ఓటరు నమోదు కార్యక్రమం
జమైకా: భారత్‌-వెస్టిండీస్‌ చివరి వన్డే, కింగ్ స్టస్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌
తిరుమలలో భక్తలు రద్దీ సాధారణం, సర్వదర్శనానికి ఆరు గంటలు, నడకదారి భక్తులకు నాలుగు గంటలు సమయం.

Advertisement
Advertisement