సాక్షి, చెన్నై: ప్రియుడు వివాహానికి అంగీకరించకపోవడంతో యువతి గన్నేరుకాయలు తిని ఆత్మహత్య చేసుకుంది. కడలూరుకి చెందిన ఇలవేణి అనే యువతికి సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓ యువకునితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడంతో వారు తిరస్కరించారు.
ఈ క్రమంలో ఇలవేణి ప్రియుడిని కలిసి తనను వివాహాం చేసుకోవాలని కోరింది. దీనికి అతను తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీనిని తట్టుకోలేక ఇలవేణి గన్నేరుకాయలు తిని ఆత్మహత్యకు యత్నించింది. స్పృహ తప్పి పడి ఉన్న ఇలవేణిని కుటుంబసభ్యులు చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించక సోమవారం ఉదయం నిలవేణి మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆదంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ప్రియుడు వివాహానికి తిరస్కరించడంతో..
Published Mon, Dec 25 2017 8:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement