న్యూడిల్లీ: మానవజాతి నాశనాన్ని కోరుకునే వాళ్లను ఎదుర్కొనేందుకు దేవుడు భారతీయులకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాడని సర్జికల్ దాడుల అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్లో జరిగిన ‘గీతారాధన’ కార్యక్రమంలో పాల్గొని మోదీ ప్రసగించారు. దేవుడు ఎప్పుడూ తమవైపే ఉన్నాడని, ఈ మెసేజ్ను చెడు శక్తులు, దెయ్యాలకు చేరవేయడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చింది. భారత్ మాతాకీ జై అంటూ యువత, ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయిన సంగతి విదితమే.
ఈ సర్జికల్ దాడుల అనంతరం ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీ శాంతి బహుమతి కార్యక్రమంలో పాల్గొని ప్రపంచంలో అతిపొడవైన, పెద్దదైన భగవద్గీతను ఆవిష్కరించారు. ఈ పవిత్రమైన పుస్తకం నుంచి మీకు జీవితానికి సంబంధించిన జవాబులు దొరుకుతాయని, గీతలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ప్రధాని మోదీ, ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణించిన తోటి ప్రయాణికులతో కలిసి సంభాషించి ఫోటోలు దిగారు.
దేవుడు మాకు ఆ శక్తినిచ్చాడు
Published Tue, Feb 26 2019 9:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement