సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం తేవాలన్న దృఢ సంకల్పంతో తానున్నానని, ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలని భావిస్తున్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్పం పాదయాత్ర 200 రోజుల మైలురాయిని అధిగమించిన సందర్భంగా ఆయన బుధవారం ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.
మెరుగైన రేపు వస్తుందనే ఆశ ప్రజల కళ్లల్లో గోచరిస్తోందని, వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని జగన్ అన్నారు. ‘‘మెరుగైన రేపటికోసం ఓ ఆశ ప్రజల కళ్లల్లో మెదలాడటం నేను ప్రజాసంకల్పం పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు నుంచీ చూస్తున్నా... నా 200 రోజుల ప్రజాసంకల్పం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రజలు నాపై ఉంచిన ఈ నమ్మకానికి వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తేవాలన్న దృఢ సంకల్పంతో నేనున్నా... మీ(ప్రజల) ముఖాల్లో ఆ చిరునవ్వులు మళ్లీ తీసుకురావాలని భావిస్తున్నా...’’ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
మళ్లీ రాజన్న రాజ్యం తెస్తా
Published Thu, Jun 28 2018 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement