సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అండర్–18 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన అపురూప్ రెడ్డి, భక్తి షా ఆకట్టుకున్నారు. త్రివేండ్రమ్లో జరిగిన ఈ టోర్నీలో అపురూప్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్గా నిలిచి రెండు పతకాలను సాధించగా... భక్తి డబుల్స్ విభాగంలో రజత పతకాన్ని దక్కించుకుంది. బాలుర సింగిల్స్ ఫైనల్లో వీఎం సందీప్ (తమిళనాడు) 3–6, 6–3, 6–1తో పి. అపురూప్ రెడ్డి (తెలంగాణ)పై గెలుపొంది విజేతగా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో అపురూప్రెడ్డి – సంజయ్ (కేరళ) ద్వయం 4–6, 4–6తో ఎస్. భూపతి–వీఎం సందీప్ (తమిళనాడు) జంట చేతిలో పరాజయం పాలై రన్నరప్గా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో ఆలియా జుబేర్ (మహారాష్ట్ర)–భక్తి షా (తెలంగాణ) జంట 3–6, 4–6తో త్రిష (కేరళ)– ప్రేరణ (మహారాష్ట్ర) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని దక్కించుకుంది.
రన్నరప్ అపురూప్ రెడ్డి
Published Sat, Feb 25 2017 10:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement