బెంగళూరు: 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 200 సిక్సుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్-8లో సోమవారం రాత్రి చినస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతడీ రికార్డు అందుకున్నాడు. 70 మ్యాచ్ ఆడుతున్న ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు తొలి ఓవర్ లోనే సిక్స్ కొట్టి అరుదైన ఘనత తన పేర లిఖించుకున్నాడు.
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లోనూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ నిలిచాడు. ఈ మెగాటోర్నిలో మొత్తం 26 సిక్సర్లు బాదాడు. డివిలియర్(21), మెక్ కల్లమ్(17) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
200 సిక్సర్లు బాదేశాడు!
Published Mon, Apr 13 2015 8:15 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement