భారత ర్యాంకు 129 | Sakshi
Sakshi News home page

భారత ర్యాంకు 129

Published Fri, Jan 13 2017 12:30 AM

భారత ర్యాంకు 129 - Sakshi

న్యూఢిల్లీ: ‘ఫిఫా’ ర్యాంకింగ్‌లో భారత జట్టు ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 129వ ర్యాంకుకు చేరింది. గత పదేళ్ల కాలంలో భారత ఫుట్‌బాల్‌ జట్టుకిదే అత్యుత్తమ ర్యాంకు. గతేడాది డిసెంబర్‌లో 135వ స్థానాన్ని దక్కించుకున్న భారత్‌ నెలరోజుల వ్యవధిలోనే గురువారం ‘ఫిఫా’ విడుదల చేసిన ర్యాంకుల్లో మరింత మెరుగైన స్థానంలో నిలిచింది. భారత్‌ చివరగా 2006 ఆగస్టులో 128వ ర్యాంకులో ఉంది.

Advertisement
Advertisement