అమరావతి: అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందు చేతుల మీదుగా జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు. జ్యోతి సురేఖకు విజయవాడలో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీయిచ్చారు. ఆమె పేరును ప్రభుత్వ ఉద్యోగానికి పేరు సిఫారసు చేస్తామన్నారు.
స్కేటింగ్లో గిన్నీస్ రికార్డు సాధించిన జి.దేవిశ్రీప్రసాద్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. అతడికి ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని, తిరుపతి ఎస్వీయూలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీయిచ్చారు.
'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం'
Published Thu, Aug 31 2017 5:27 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement