ఫైనల్లో ప్రాంజల జోడీ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ప్రాంజల జోడీ

Published Sat, Oct 22 2016 10:41 AM

pranjula pair enters final in itf junior grade tennis tourny

సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాం జల- జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-4, 7-5తో హిండోవా (చెక్ రిపబ్లిక్)- అర్పన (ఫిన్లాండ్) జోడీపై విజయం సాధించింది.  మరోవైపు సింగిల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 5-7, 4-6తో సుహ్యున్ పార్క్ (కొరియా) చేతిలో పరాజయం పాలైంది.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement