అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 165 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ముంబై టాపార్డర్ విఫలమైనా.. కీరన్ పొలార్డ్, కోరీ ఆండర్సన్ మెరుపులు మెరిపించి జట్టును ఆదుకున్నారు. పొలార్డ్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఆండర్సన్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఆరంభంలో ముంబై టాపార్డర్ విఫలమైంది. ముంబై 11 ఓవర్లలో 3 వికెట్లకు 46 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (16), రోహిత్ శర్మ (0), ఉన్ముక్త్ చంద్ (12) అవుటయ్యారు. మరో వైపు ఓపెనర్ ఫించ్ (10) కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ సమయంలో పొలార్డ్, ఆండర్సన్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా పొలార్డ్ బౌండ్రీలతో పోటెత్తాడు. రాజస్థాన్ బౌలర్లు సౌథీ, మోరిస్, కులకర్ణి, తాంబె, బిన్ని తలా వికెట్ తీశారు.
రాజస్థాన్ లక్ష్యం 165
Published Tue, Apr 14 2015 9:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement