చెన్నై: సీజన్లో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. శనివారం ముగిసిన చెన్నై ఓపెన్లో ఈ ఢిల్లీ ప్లేయర్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. టాప్ సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ యూకీ 5–7, 6–3, 5–7తో పోరాడి ఓడిపోయాడు.
రెండు గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ ఒక్క ఏస్ కూడా కొట్టకపోవడం గమనార్హం. తన సర్వీస్ను ఎనిమిదిసార్లు కోల్పోయిన యూకీ, ప్రత్యర్థి సర్వీస్ను కూడా ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. అయితే కీలకదశలో థాంప్సన్ గేమ్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రన్నరప్ యూకీకి 4,240 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
రన్నరప్ యూకీ బాంబ్రీ
Published Sun, Feb 18 2018 12:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement