సిడ్నీ: వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. స్టీవ్ స్మిత్ సారథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. జాక్సన్ బర్డ్కు మళ్లీ టెస్టు జట్టులో స్థానం లభించగా, పేసర్ చడ్ సేయర్స్కు అవకాశం దక్కింది. ఆసీస్, కివీస్ మధ్య ఫిబ్రవరి 12 నుంచి వెల్లింగ్టన్లో, ఫిబ్రవరి 20 నుంచి క్రైస్ట్చర్చ్లో టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ను కూడా ఆడనుంది. వన్డే జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.
టెస్టు జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జో బర్న్స్, ఉస్మాన్ ఖవాజా, వోజెస్, మిచెల్ మార్ష్, పీటర్ నెవిల్, ప్యాటిన్సన్, సిడిల్, హజ్లెవుడ్, నాథన్ లియోన్, జాక్సన్ బర్డ్, షాన్ మార్ష్, చడ్ సేయర్స్
న్యూజిలాండ్ టూర్కు ఆసీస్ టెస్టు జట్టు ఇదే
Published Wed, Jan 20 2016 10:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement