ఓవరాల్ చాంప్స్ మనీషా, షణ్ముఖ | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంప్స్ మనీషా, షణ్ముఖ

Published Wed, Apr 9 2014 12:00 AM

under -16 tournment over all champions manisha,shanmukha

అండర్-16 చెస్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అండర్-16 సెలక్షన్ కమ్ చెస్ టోర్నమెంట్‌లో ఓవరాల్ బాలికల టీమ్ టైటిల్‌ను ఎం.మనీషా చౌదరి కైవసం చేసుకుంది. అండర్-16 బాలుర ఓవరాల్ టైటిల్‌ను పి.షణ్ముఖ తేజ చేజిక్కించుకున్నాడు. వన్ గోల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం ఈ టోర్నీ ముగిసింది.
 
 ఫైనల్స్ ఫలితాలు: బాలికల విభాగం: అండర్-13: 1.సముద్రాల దేవిక, 2.పి.శ్రావణి, అండర్-10: 1.జె.ఎ.ఎస్.శర్వాణి. అండర్-8: 1.యజ్ఞ ప్రియ, 2.ప్రణీత ప్రియ.  బాలుర విభాగం: అండర్-15 : 1.ఎస్.బిపిన్ రాజ్, 2.పి.గౌతమ్, 3.ఎం.తరుణ్, 4.ఎ.అఖిల్, 5.సాయి రేవంత్, 6.ఎల్.సాయి చరణ్, 7.సి.హెచ్.రాంమోహన్ రెడ్డి,8. ఎస్.ప్రవీణ్ కుమార్. అండర్-13: 1.ఎ.సాయి సిద్ధార్థ, 2.కుల్‌ప్రీత్ సింగ్, 3.బి.సాయి చాణిక్య రెడ్డి, 4.ప్రీతమ్ రెడ్డి, 5.వి.ప్రదీప్ రెడ్డి, 6. జశ్వంత్, 7.బి.ప్రశాంత్ కుమార్, 8.బి.హర్షిత్. అండర్-10: 1.ఎం.కౌశిక్, 2.జి.సంజన, అండర్-8: 1.టి.కె.సిద్ధార్థ 2. హిమేష్, అండర్-6: జె.ఎస్‌ఎస్. శ్రీకర్.
 

Advertisement
Advertisement