ప్రజలకు నా క్షమాపణలు: డీజీపీ | Sakshi
Sakshi News home page

ప్రజలకు నా క్షమాపణలు: డీజీపీ

Published Thu, Dec 1 2016 3:34 PM

ap dgp sambasiva rao visits bank queue lines in guntur

గుంటూరు: బ్యాంకు క్యూలైన్లలో నగదు కోసం ఉన్న సామాన్యులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. గుంటూరు మోడల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనంతపురం ఘటనపై పోలీసు శాఖ తరపున ప్రజలకు క్షమాపణ చెబుతున్నానన్నారు.

Advertisement
Advertisement