సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కొత్త టీమ్ను ప్రకటిం చారు. పార్టీ అధ్యక్షునిగా పదవిని చేపట్టిన మూడు నెలల అనంతరం తన కార్యవర్గాన్ని నియమించుకున్నారు. కేంద్ర నాయకత్వం, ఆర్ఎస్ఎస్తో సంప్రదిం పులు జరిపిన తరువాత ప్రకటించిన కొత్త బృందంలో సీనియర్ నాయకులకు సంతృప్తి కలిగించేలా అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, విజయ్ గోయల్, హర్షవర్దన్లతో పాటు మదన్లాల్ ఖురానాకు సన్నిహితులైనవారికి కూడా చోటు కల్పించారు. మారుతోన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు ఎవరికీ కొత్త జట్టులో చోటు కల్పించలేదు.
నగరంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఎమ్మెల్యేలకు కొత్త జట్టులో చోటు కల్పించి వారికి పనిభారం పెంచరాదని ఆర్ఎస్ఎస్ సూచించిందని అంటున్నారు. నగర రాజకీయాలలో కౌన్సిలర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉండడంతో తన జట్టులో ఎక్కువ మంది కౌన్సిలర్లకు చోటు దక్కేలా సతీష్ ఉపాధ్యాయ జాగ్రత్త పడ్డారు. జనరల్ సెక్రటరీలుగా తనకు అత్యంత సన్నిహితులైన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ, కౌన్సిలర్లు రేఖా గుప్తా, ఆశీష్ సూద్లను నియమించుకున్నారు.వీరు కాక ఎనిమిది మంది ఉపాధ్యక్షులను, ఎని మిది మంది కార్యదర్శులను నియమించారు. ఉపాధ్యక్షులుగా తిలక్రాజ్ కటారీ, రజనీ అబ్బీ, విశాఖ సైలానీ, జైప్రకాశ్, శిఖా రాయ్, అభయ్ వర్మ, కిరణ్ చద్దా, కుల్జీత్ కమల్లను నియమించారు. కమల్జీత్ షెరావత్ను మహిళా విభాగం ప్రెసిడెంట్గా, నకుల్ భరద్వాజ్ను యువ విభాగం అధ్యక్షునిగా నియమిం చారు.
అమన్ సిన్హా, పూనం ఆజాద్, గిరీష్ ఖురానా, రాజీవ్ బబ్బర్, దీపికా శర్మను ప్రతినిధులుగా, ప్రవీణ్ శంకర్ కపూర్ను మీడియా కన్వీనర్గా నియమిం చారు. శ్యామ్లాల్ గర్గ్ను కోశాధికారిగా నియమిం చారు. విజయ్శర్మ ఆర్గనైజేషన ల్ జనరల్ సెక్రటరీగా ఉంటారు. సతీ్ష్ ఉపాధ్యాయ తనకు సన్నిహితంగా మెలిగే ముగ్గురు శాసనసభ్యులను మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కన్వీనర్లుగా నియమించారు. సుభాష్ సచ్దేవాను దక్షిణ ఢిల్లీ, కుల్వంత్ రాణాను ఉత్తర ఢిల్లీ, మనోజ్ షౌకీన్ను తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ కన్వీనర్లుగా నియమించారు. స్వచ్చ్ భారత్ అభియాన్ కోసం ప్రత్యేకంగా సెల్ను కూడా నియమించారు.
బీజేపీ ఢిల్లీ విభాగం కొత్త కార్యవర్గం
Published Wed, Oct 29 2014 10:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement