అధికారుల నిర్లక్ష్యం వల్లే పురుగులు | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యం వల్లే పురుగులు

Published Mon, Oct 3 2016 3:18 PM

food inspectors check again in vijayawada durgamma prasad

విజయవాడ: బెజవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం పురుగుల పాలవ్వడానికి ఆలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఫుడ్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు. పురుగుల పాలైన 50 వేల లడ్డూలను అధికారులు సోమవారం మరోసారి పరిశీలించి శాంపిల్స్ తీశారు. దుర్గగుడి అధికారులు తామిచ్చిన సూచనలు పట్టించుకోకపోవడంతోనే ఈ విధంగా జరిగిందని అధికారులు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement