చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న కమల్హాసన్ విమర్శలపై ఏఐడీఎంకే నేతలు, మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కమల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్హాసన్ మానసికరోగి అని అభివర్ణించారు. ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉందని తాము ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. గత కొంతకాలంగా కమల్ ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
అవినీతి, నేరాల నియంత్రణకు పళనిస్వామి సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కమల్ విమర్శించారు. ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నా ఏ ఒక్కరూ పళనిస్వామి రాజీనామా కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదని నిలదీశారు. ఈ క్రమంలో యూపీలోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మరణంపై అక్కడి సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామాకు విపక్షం పట్టుబడుతున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కమల్హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'కమల్కు కొంచెం తిక్కుంది'
Published Thu, Aug 17 2017 9:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement