బళ్లారి (తోరణగల్లు) : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కత్తితో కర్కశంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆఖరుకు తానూ ఉరేసుకుంది. బళ్లారి జిల్లా సిరిగేరి పోలీసుల సమాచారం మేరకు... కరూరు గ్రామానికి చెందిన మహేష్, లక్ష్మి(24) దంపతులు. వీరికి కూతురు విద్య(5), కుమారుడు శశిధర్(3) ఉన్నారు.
కుటుంబ సమస్యల నేపథ్యంలో బుధవారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. అనంతరం పనిపై మహేష్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలను గదిలోకి తీసుకెళ్లిన లక్ష్మి చాకుతో విచక్షణారహితంగా దాడి చేసింది. విద్య తల, గొంతు, శరీరంపై తీవ్రంగా గాయపరిచింది. శశిధర్ మర్మాంగాన్ని కోసి.. తలపై దాడి చేసి గాయపరిచింది. అనంతరం అదే గదిలోని ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్న మహేష్ తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లలను, ఉరికి వేలాడుతున్న భార్యను విమ్స్ ఆస్పత్రికి తరలించాడు. లక్ష్మి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
కూతురి గొంతు కోసి.. కొడుకు మర్మాంగాన్ని కత్తిరించి..
Published Fri, Jul 18 2014 8:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement