కాపు ఉద్యమనేత,మాజీ మంత్రి ముద్రగడ ధ్వజం
ఆమదాలవలస: ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలను మంట కలిపిస్తూ హిట్లర్ పాలన చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వల్ల ప్రజలంతా నరకయాతన అనుభవిస్తు న్నారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం నివాసం లో బుధవారం ఆయన విలేకరులతో మాటా ్లడారు. కాపు జాతిది న్యాయ పోరాటమని, ముఖ్యమంత్రి పదే పదే తుని సంఘటనను చెబుతూ ఉద్యమకారులను భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. తుని ఘటనలో రైలు తగలబెట్టిన వారిలో కాపు జాతికి చెందిన వారు లేరని, ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు. ఒక వేళ ఉంటే ముఖ్యమంత్రి వారిపై చర్యలు చేపట్టాలని సవాల్ విసిరారు. రైతులను మోసం చేస్తున్న గజదొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు.
బాబు ఆటలు సాగవు
రాష్ట్రంలో కుల చిచ్చు రేపుతూ.. బీసీలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో ప్రజల వినాశనానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని వైఎస్సార్సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం హెచ్చరించారు. తమ జాతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ముద్రగడ చేస్తున్న పోరాటానికి భయపడిన బాబు.. తుని ఘటనలో గుండాలతో రైళ్లు తగలబెట్టించారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లు ఎంతకాలం బతికావు అన్నది కాదు ఎలా బతికావు అన్నదే ముఖ్యం అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
తాటాకు చప్పుళ్లకు ఉద్యమం ఆగదు
Published Thu, Feb 2 2017 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement