- సిఫార్సు చేసిన సలహా కమిటీ
- చార్జీల పెంపునకు జాప్యమే కారణమని వివరణ
సాక్షి, ముంబై: పెంచిన మెట్రో చార్జీలను తగ్గించాలని చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన సలహా కమిటీ సిఫార్సు చేసింది. చార్జీలు పెంచడానికి మెట్రో నిర్మాణ వ్యయం కారణం కాదని, నిర్మాణంలో జాప్యమే కారణమని తేల్చి చెప్పింది. వర్సోవా-అంధేరి-ఘట్కోపర్ మెట్రో రైలు చార్జీలు నిర్ణయించేందుకు కేంద్రం సలహా కమిటీని నియమించిన సంగతి తెలిసింది. మెట్రో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్ఫ్రా మధ్య 2007లో ఒప్పందం కుదిరింది.
అయితే పనులు మాత్రం 2008లో ప్రారంభమయ్యాయి. దీంతో మొదట్లో అనుకున్న వ్యయం రూ. 2,356 కోట్లు జాప్యం కారణంగా రూ. 4,329 కోట్లకు చేరుకుంది. పెరిగిన వ్యయాన్ని రాబట్టుకోడానికి చార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తెరమీదకు తెచ్చింది. ఆ ప్రకారం రూ.9, 11, 13 ఉన్న చార్జీలను పెంచి రూ.10, 20, 30, 40 అమలు చేసింది. ఇష్టానుసారంగా మెట్రో చార్జీలు పెంచడంతో అన్ని రంగాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో చార్జీలు ఎంతమేర ఉండాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది.
అయితే కమిటీ నియామకంపై తీవ్ర జాప్యం చేసిన కేంద్రం చివరకు రెండు నెలల కిందట ఏర్పాటు చేసింది. మెట్రో నిర్మాణంపై అధ్యయనం చేపట్టిన కమిటీ అందులోని లొసుగులు, వాస్తవాలను వెలికి తీసింది. ముంబైకర్లపై చార్జీల భారం మోపడానికి వ్యయం పెరగడం కారణం కాదని చెప్పింది. పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది.
మెట్రో చార్జీలు తగ్గించాలి
Published Mon, May 4 2015 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement