హైదరాబాద్: రైతులకు దొంగల్లా బేడీలు వేసి తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేత రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మద్దతు ధర అడిగిన రైతులపై పోలీసు జులుంపై ఆయన సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. గిట్టుబాటు ధరలు అడిగినందుకు రైతులపై రాజద్రోహం కేసులు పెట్టడం ఘోరమన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లటం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో వలస పాలకులు కూడా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడలేదు. రైతు కంటనీరు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.
కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Published Thu, May 11 2017 3:09 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement