న్యూఢిల్లీ: గత కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తోన్న ఓ మహిళను, ఆమె కుమారుడ్ని కూడా ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీలోని సరాయ్ రోహిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తాను వెళ్లేసరికి రుక్సానా(25), ఫిరోజ్(4) చనిపోయారని పోలీసులకు ఆమె సోదరి నవీష తెలిపింది. కాగా, రుక్సానాకు నాలుగేళ్ల కిందటే వివాహమవ్వగా, ఆమె భర్త మరొకామెను పెళ్లి చేసుకుని నేపాల్కు వెళ్లిపోయాడు. దీంతో ఆమె బిహార్ నుంచి వచ్చి ఢిల్లీలో నివసిస్తోంది. కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన సల్మాన్ ఢిల్లీలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి మధ్య ఐదు నెలల కిందట స్నేహం చిగురించి, సహజీవనానికి దారి తీసింది. అయితే మూడు నెలలుగా వీరిద్దరూ కలిసి సరాయ రోహిల్లా ప్రాంతంలో ఉంటున్నారు. వీరు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉండేవారని, అయితే శనివారం రాత్రి అది తారస్థాయికి చేరింది. చుట్టుపక్కల వారు కల్పించుకోవడంతో సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత ఏమయిందో రుక్సానాను, ఆమె కుమారుడు ఫిరోజ్ను సల్మాన్ చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
సరాయ్రోహిల్లాలో ఇరువురి హత్య
Published Sun, Feb 1 2015 11:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement