శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత

Published Wed, Mar 25 2015 9:07 AM

3 kg gold police hand over at shamshabad airport

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు బుధవారం ఉదయం దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా శంషాబాద్ చేరుకున్న విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న మూడు కిలోల బంగారం ఓ వ్యక్తి వద్ద పట్టుబడింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Advertisement
Advertisement