Sakshi News home page

15 మంది టీచర్లపై వేటు

Published Fri, Oct 31 2014 8:16 PM

axe on 15 teachers to skip their duties

కరీంనగర్: జిల్లాలో పదిహేను మంది టీచర్లపై వేటుపడింది. గత కొన్ని సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో వారిని తొలగించారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం అనుమతి కూడా తీసుకోకుండా విధులను ఎగ్గగొట్టిన ఆ టీచర్లను శాశ్వతంగా తొలగించారు. 

Advertisement

What’s your opinion

Advertisement