గాంధారి: నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ఉట్నూర్లో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గురువారం గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లిన ఉపాధి కూలీల వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. వారం రోజులుగా ఏదో ఒక చోట ఎలుగు బంటి కనిపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, అడవి జంతువులు నీటి కోసం అన్వేషిస్తూ జనావాసాల సమీపంలోకి ప్రవేశిస్తున్నాయని, ఎలుగుబంటిని తిరిగి అడవిలోకి పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
ఉట్నూరు లో ఎలుగుబంటి సంచారం
Published Thu, Apr 28 2016 11:43 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement