ఖమ్మం గాంధీచౌక్, న్యూస్లైన్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్టు పరీక్షల రీజనల్ కో-ఆర్డినేటర్, కేయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సొల్లేటి కనకాచారి ఒక ప్రకనటలో తెలిపారు. 17 పరీక్షా కేంద్రాల్లో 9,146మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మూడు భాగాలుగా పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు (పార్ట్-2) జనరల్ నాలెడ్జ్, 11 నుంచి 12:30 గంటల వరకు (పార్ట్-3) మేథమేటిక్స్, మధ్నాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు (పార్ట్-1) జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పషం చేశారు.
ఎస్బీఐటీ కేంద్రానికి ఉచిత బస్సు
ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని ఎస్బీఐటీ కేంద్రంలో ఆదివారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా బస్ సౌకర్యం ఉంటుంది. ఈ విషయాన్ని ఎస్బీఐటీ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్నుంచి ఉదయం ఎనిమిది గంటలకు తమ కళాశాల బస్సు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తమ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
నేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాత పరీక్ష
Published Sun, May 18 2014 2:05 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement