సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీఎత్తున చోటుచేసుకున్న బలహీనవర్గాల ఇళ్ల కుంభకోణంపై మలిదశ దర్యాప్తుకు రాష్ట్ర సీఐడీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయడానికి ఈ విభాగం దర్యాప్తు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన కార్యాచరణకు సెలవుల నుంచి ఈనెల 5న తిరిగి రాగానే సీఐడీ ఐజీ చారుసిన్హా తుదిరూపం ఇవ్వనున్నారు. 9 జిల్లాలకు సంబంధించి 36 గ్రామాల్లో తొలిదశ దర్యాప్తును పూర్తిచేసిన సీఐడీ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను కూడా అందజేశారు.
ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 500లకు పైగా అక్రమార్కులు వెలుగు చూడగా, రూ.60 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేల్చారు.
ఇళ్ల స్కాంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
Published Mon, Dec 1 2014 6:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
పోలింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
తస్మాత్ జాగ్రత్త
పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
నేడు ప్రధాని మోదీ రాక
పోస్టల్ బ్యాలెట్.. రైట్రైట్
పూలవనం..గోదారి సోయగం..
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement