♦ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: నామమాత్రపు కమీషన్లతో అనేక సమస్యలతో రేషన్ షాపులు నడుపుతున్నామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిది రకాల సరుకుల విక్రయం నుంచి రెండు సరుకులకే కుదించడంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని సంఘం తెలిపింది. ప్రభుత్వం ముందుంచిన తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఆగస్టు నుంచి రేషన్ షాపులను మూసివేస్తామని అల్టిమేటం జారీ చేసింది.
ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ను కలసి తమ నిర్ణయాన్ని తెలిపామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించా లని, లేదంటే కనీసం రూ.30 వేల గౌరవ వేతనం చెల్లించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డీలర్లను బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజెంట్లుగా గుర్తించాలని, డీలర్లకు ప్రభుత్వ హెల్త్ కార్డులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. మొత్తంగా 18 డిమాండ్లతో మంత్రి ఈటలకు ఒక వినతి పత్రాన్ని సమర్పించింది.
సమస్యలు పరిష్కరించకుంటే రేషన్ బంద్
Published Sun, Jun 25 2017 2:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement