విజృంభిస్తున్న అతిసార | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న అతిసార

Published Thu, Aug 27 2015 10:10 AM

Diarrhoeal in rangareddy distirict

తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో అతిసార విజృంభించింది. దీంతో రోజురోజుకూ అతిసార బాధితులు పెరిగిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 200 మంది అతిసారతో ఆస్పత్రిలో చేరారు. వారిలో నలుగురు మృత్యవాత పడ్డారు. బుధవారం 80 మంది అతిసారతో జిల్లా ఆస్పత్రిలో చేరినట్టు ఇన్చార్జి సూపరింటెండ్ భాగ్యశేఖర్ తెలిపారు. బాధతుల్లో 60 మంది చిన్నారులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement