హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆయన శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. ఎన్నికల హామీలు విస్మరిస్తే సహించేది లేదని ఎర్రబెల్లి ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం
Published Fri, Nov 28 2014 11:30 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement