టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
గద్వాల: తెలంగాణ రాష్ట్రం విడిపోయినా ఆంధ్రా పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉందని, దీన్ని తెలంగాణ సమాజమంతా తిప్పికొట్టాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతకుముందు పెబ్బేరులో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజలాలు దక్కేవరకు పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక రాష్ర్టంలో అందరికీ తిండి దొరికి, గౌరవంగా బతికిన రోజే బంగారు తెలంగాణ ఏర్పడినట్లు అవుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రాలు వేరైనప్పుడు ఇక్కడి విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. ఎన్టీఆర్పై అందరికీ అభిమానం ఉన్నా ఇక్కడి వ్యక్తుల పేర్లు పెట్టాల్సిందేనన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారి పేర్లు పెట్టాలని సూచించారు.
ఎన్నో ఏళ్ల తెలంగాణ పోరాటం ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నా.. ఇంకా అనేక విషయాల్లో సీమాంధ్రుల జోక్యం చేసుకుంటున్నారన్నారు. నేటికీ అనేక ప్రభుత్వ, ప్రైవేట్రంగాలు విడిపోకుండా ఉండడం వల్ల తెలంగాణలో అభివృద్ధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ కోసం సమష్టిగా పోరాటం చేద్దామన్నారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోదండరాం కోరారు. ఇంటర్ పరీక్షలు కూడా ఏ రాష్ట్రం వాళ్లు అక్కడే నిర్వహించుకోవాలని తెలంగాణ అధికారులు కోరుతున్నా.. ఆంధ్రా అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా తెలంగాణపై పెత్తనం చలాయించేందుకు చూస్తే ఊరుకోమన్నారు.
ఇంకా ఆంధ్రా పెత్తనమేంది?
Published Mon, Nov 24 2014 1:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement