'అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నారు' | Sakshi
Sakshi News home page

'అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నారు'

Published Fri, Jun 26 2015 3:32 PM

'అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నారు' - Sakshi

న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగడుగునా అడ్డు పడుతున్నారని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతానికి హైదరాబాద్లో శాంతిభద్రతలు బాగున్నాయని.. సెక్షన్ 8 అమలు చేస్తారనుకోవడం లేదని ఆయన అన్నారు. గవర్నర్ వద్ద కేంద్రమంత్రి సుజనా చౌదరితో ఏపీ సీఎం చంద్రబాబు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement