జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్ | Sakshi
Sakshi News home page

జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్

Published Thu, Oct 15 2015 3:59 PM

Industrialist Nimmagadda Prasad visits Alampur Temple

ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
Advertisement