ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్ | Sakshi
Sakshi News home page

ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్

Published Thu, Aug 20 2015 10:55 AM

KCR Launch Grama Jyothi in erravelli Village

మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తిగుల్, మునిగడప గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం.  ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో సీఎం ఎప్పుడైనా ఈ రెండు గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆదివారం వరకూ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని సమాచారం.

 

Advertisement
Advertisement