బీజేపీ కార్యవర్గం ముగింపు సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్
సాక్షి, సంగారెడ్డి: ‘సొంతంగా ఎదుగుదాం.. సొంతంగా ముందుకు వెళదాం’(గో ఎలోన్ – గ్రోఎ లోన్) నినాదంతో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల చివరి రోజైన గురువారం లక్ష్మణ్ అధ్యక్షోపన్యాసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రైతులకు ఒరగబెట్టిందేమీలేదన్నారు.
బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడకుండా మౌనం వహించడంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి బం డారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కృష్ణదాస్, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి, నాయకులు నాగం జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.
సొంతంగా ఎదుగుదాం..
Published Fri, Apr 28 2017 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement