పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

Published Wed, Aug 5 2015 8:28 PM

married woman sujatha suicide

కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం ఎర్రకుంట గ్రామంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. భూక్యా సుజాత(28) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగడంతో.. స్థానికులు ఆమెను 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మృతురాలికి భర్త, రమేశ్‌తోపాటు నలుగురు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
Advertisement