హన్వాడ : మండల కేంద్రంలో మంగళవారం ‘మీలో ఎవరు విజేత’ కార్యక్రమం జరిగింది. దీనిని హన్వాడ జెడ్పీహెచ్ఎస్లోఉపాధ్యాయులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఐదోతరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలస్థాయిలో 18పాఠశాలల నుంచి 52మంది పాల్గొన్నారు. వీరందరికీ ప్రతిభా పరీక్ష నిర్వహించి పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో చివరకు కృష్ణవేణి, స్వాతి, భవాని, శ్రావణి, కవిత, బాలస్వామి రూ.వంద నుంచి రూ.వెయ్యి వరకు నగదు పురస్కారాలను గెలుచుకున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ జ్యోతి, ఎంఈఓ వెంకట్రాములు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మదన్, ఉపాధ్యాయులు విశ్వనాథం, రవీందర్ హాజరయ్యారు.
మీలో ఎవరు విజేత?
Published Wed, Mar 16 2016 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement