జోగిపేట: ‘గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎంపీపీ అధ్యక్షురాలికి చెప్పరా? ఏ శాఖలో ఏ పనులు జరుగుతున్నాయ్.. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు తెలపాలి.. అందరూ కలిసి పనిచేస్తేనే ఫలితం ఉంటుంది..’ ఈ మాటలు అన్నది ఏ ప్రజాప్రతినిధో కాదు.. భార్య హోదాను అడ్డుపెట్టుకుని భర్త గారు అధికారులకు జారీ చేసిన హుకుం.. ఇది. సోమవారం స్థానిక ఎంపీపీ అధ్యక్షురాలి ఛాంబర్లో మండల స్థాయి అధికారుల సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షురాలి అధ్యక్షతన నిర్వహించారు.
సాక్షాత్తూ ఎంపీపీ అధ్యక్షురాలు సి.హెచ్.విజయలక్ష్మి భర్త వెంకటేశం అధికారులకు ఈ మేరకు హుకుం జారీ చేశారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులు తమను తాము పరిచయం చేసుకుంటూ, తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సదరు భర్త..వారిని ఉద్దేశిస్తూ ఈ మాటలన్నారు. అయితే వాటిని శ్రద్ధగా వింటూ కూర్చున్న ఎంపీపీ అధ్యక్షురాలు నోరు తెరిచి ఒక్క అధికారిని కూడా ఎదురు ప్రశ్నించలేదు.
హౌసింగ్ శాఖ అధికారి రమేశ్ పథకానికి సంబంధించి వివరిస్తూ పాత బిల్లులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదని, ఇంతకు ముందు మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ నంబర్లను గ్రామాలకు వెళ్లి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ భర్త కల్పించుకొని తమకు తెలియకుండా గ్రామాల్లోకి వెళ్తే ఎలా, మాకు సమాచారం ఇస్తే ప్రజలకు తెలియపరుస్తాం కదా అని పేర్కొన్నారు.
అధికారులకు ఎంపీపీ భర్త హుకుం!
Published Tue, Mar 3 2015 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement