వెల్‌కం సార్.. | Sakshi
Sakshi News home page

వెల్‌కం సార్..

Published Sat, Dec 19 2015 3:00 AM

వెల్‌కం సార్.. - Sakshi

 శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.
 ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ రఘునందన్‌రావు కరచాలనం చేసి స్వాగతం పలికారు.
                                     - సాక్షి, రంగారెడ్డి జిల్లా

 

Advertisement
Advertisement