రేపటితో ముగియనున్న రాష్ట్రపతి పర్యటన | Sakshi
Sakshi News home page

రేపటితో ముగియనున్న రాష్ట్రపతి పర్యటన

Published Tue, Jul 7 2015 8:37 PM

pranab mukherjee to delhi tomorrow

హైదరాబాద్:  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటన రేపటితో ముగియనుంది. రాష్ట్రపతికి పది రోజుల శీతాకాల విడిదిని ముగించుకుని బుధవారం ఢిల్లీ బయల్దేరివెళ్లనున్నారు.  ఉదయం గం.11.30 ప్రాంతంలో రాష్ట్రపతి ఢిల్లీకి పయనం కానున్నారు.  ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం, మంత్రులు వీడ్కోలు పలకనున్నారు.

Advertisement
Advertisement