మంత్రి హరీష్రావు
కరీంనగర్ : మంజూరైన గోడౌన్లను వెంటనే నిర్మించాలని రాష్ర్ట భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.1,024 కోట్లతో 330 గోడౌన్లకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందన్నారు. మొదటి విడత మంజూరైన 128 గోడౌన్లను ఈనెలాఖరులోగా, రెండో విడతలోని 202 గోడౌన్లను జూలై నెలాఖరులోగా పూర్తి చేయూలని సూచించారు. స్థల సేకరణ సమస్య ఉన్న చోట వారంలోగా పరిష్కరించాలని, లేకుంటే ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ప్రధాని దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న మార్కెట్ల అనుసంధానంలో రాష్ట్రానికి చెందిన 44 మార్కెట్లు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఏకీకృత లెసైన్స్, ఆన్లైన్ మార్కెట్ సదుపాయంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రెండో విడత మిషన్కాకతీయను విజయవంతం చేయూలని కోరారు. పారిశ్రామిక వేత్తలు, ప్రవాసభారతీయులను చెరువులు దత్తతకు ప్రోత్సహించాలని, డీఎస్పీలు కనీసం ఒక చెరువు దత్తత తీసుకోవాలన్నారు.
కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జమ్మికుంట, సైదాపూర్ గోడౌన్ల పనులు త్వరలోనే చేపడతామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ సంది చర్చల ద్వార పూరి ్తచేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయల్డేవిస్ మాట్లాడుతూ చెరువులను దత్తత తీసుకునే విషయం వారంలోగా కార్యాచరణ రూపొం దించి పంపిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ, ప్రత్యేక భూసేకరణ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.
గోడౌన్లు వెంటనే నిర్మించాలి
Published Fri, Apr 8 2016 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement