హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదన్నది అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తమపార్టీ వారధిగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కిషన్ రెడ్డి శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కేంద్ర మంత్రులను కలిశామని, తెలంగాణలో సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
హెల్త్ యూనివర్సిటీ, గ్యాస్ పైప్లైన్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి సరైన నివేదికలు ఇస్తే ప్రాజెక్టులు సాధించగలమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిని కలిసి అభివృద్ధిపై నివేదికలు ఇస్తామని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు.
'సహకరించడం లేదన్నది తప్పుడు ప్రచారం'
Published Sat, Jul 5 2014 1:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement