ఇబ్రహీంపట్నం: మండలంలో 1000 ఎకరాలకు పైబడి భూములకు సాగునీరందించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఉనికికి ముప్పు పొంచి ఉంది. దురాక్రమణలు, రియల్ మాఫియా, మైనింగ్ మాఫియా, అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం ఇబ్రహీంపట్నం చెరువు ఉనికికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వర్షాలు లేకపోవడం వల్లనే చెరువు నిండటంలేదని అనుకుంటున్నా వర్షాలు కురిసినా చెరువులోని నీరురావడం అంత సులువుకాదన్నది నిజం.
రైతులకు నాటి భరోసా ఏదీ?
ఇబ్రహీంపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండితే కొన్ని సవంత్సరాలు కరువుఛాయలు దరిచేరవని రైతాంగంలో భరోసా ఉండేది. చెరువులోని నీరు సం వృద్ధిగా చేరితే సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు, ప్రజల్లో గతంలో నమ్మకం ఉండేది. ఆ భరోసా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి లేదు.
కబ్జాకోరల్లో చెరువు
రియల్టర్లు, మైనింగ్ మాఫియా ఇష్టానుసారం రెచ్చిపోవడంతో ఇబ్రహీంపట్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. 800 ఎకరాల్లో ఉన్న చెరువు ప్రధాన నాలాలు, వాగులు పరాధీనం అవుతున్నాయి. దీంతో 47 గొలుసు చెరువులకు ప్రాణాధారమైన వనరులన్నీ హరించుకుపోతున్నాయి. ప్రధానంగా 85 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఫిరంగి నాలా అన్యాక్రాంతం అరుుంది. షాబాద్ మండలం చందన్వెల్లి మీదుగా ప్రారంభం అయ్యే ఈ నాల చేవెళ్ల, సరూర్నగర్, శంషాబాద్ మండలాల మీదుగా ఆదిబట్లద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి వచ్చిచేరుతుంది.
ఈ నాలాను ప్రస్తుతం ఆక్రమించడం, పూడిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. తాజాగా చెరువులో సైతం అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి.
చెరువు నిండితే పండగే: పోచారం వాగులో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు, ఫిరంగి నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపితే ఇక్కడి రైతాంగం కళ్లలో ఆనందంచూడొచ్చు. ఇబ్రహీంపట్నం తూర్పుభాగంతోపాటు మంచాల, హయత్నగర్, సంస్థాన్ నారాయణ్పూర్, చౌటుప్పల్ మండలాల్లోని వందగ్రామాల రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీరు కు ఈచెరువు ఆధారం. వర్షాభావ పిరిస్థితులు, చెరువు నుంచి నీటి విడుదల అయ్యేమార్గం లేకపోవడంతో ఆయకట్టు భూముల్లో కంపచెట్లు మొలకెత్తున్నాయి.
చెరువుకు ముప్పు తప్పదా?
Published Tue, Oct 7 2014 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement