ముగ్గురు డీఈవోల బదిలీ | Sakshi
Sakshi News home page

ముగ్గురు డీఈవోల బదిలీ

Published Tue, Nov 18 2014 6:11 AM

Three DEO transfers

సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో బదిలీలకు తెలం గాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  హైదరాబాద్ ఆర్‌జేడీ వి.మస్తానయ్య, వరంగల్ డీఈవో ఎస్.విజయ్‌కుమార్‌లను బదిలీ చేసి రిపోర్టు చేయాలని ఆదేశించింది. మహబూబ్‌నగర్ డీఈవో వై.చంద్రమోహన్‌ను వరంగల్ డీఈవోగా, ఐటీడీఏ భద్రాచలం డీఈవో ఎన్.రాజేష్‌ను మహబూబ్‌నగర్ డీఈవోగా బదీలీ చేసిం ది. పాఠ్యపుస్తకాల విభాగం అదనపు సంచాలకుడు సుధాకర్‌కు ఆర్‌జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చని తెలిసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement