100 టేకు దుంగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

100 టేకు దుంగలు స్వాధీనం

Published Tue, Sep 1 2015 10:47 AM

timber caught in nizamabad distirict

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డిలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలు టింబర్ డిపోలపై అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement