Sakshi News home page

13న టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన

Published Tue, Mar 10 2015 3:37 AM

tspecet-2015 notification on march13

హైదరాబాద్: రెండు సంవత్సరాల బీపీఈడీ కోర్సులో ప్రవేశానికి టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన ఈ నెల 13న విడుదల చేయనునట్లు కన్వీనర్ ప్రొ. ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం ఓయూలో రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి అధ్యక్షతన టీఎస్‌పీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 13న ప్రకటన, 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, మే 11న ప్రవేశపరీక్షను నిర్వహించనునట్లు చెప్పారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.  

Advertisement

What’s your opinion

Advertisement