సంగారెడ్డి రూరల్: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందని ఐఐటి హైదరాబాద్ డెరైక్టర్ , ప్రొఫెసర్ యూబీ దేశాయ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఓడిఎఫ్ ఎస్టేట్లోని ఐఐటిలో బుధవారం స్వచ్ఛభారత్ అభియాన్పై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేశాయ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వారని , సభర్మతీ ఆశ్రమంలోని పరిసరాలను ఆయనే స్వయంగా శుభ్రపర్చుకునేవారన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సాధన కోసం విద్యార్థులతో పాటు యువత కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఏడాది వంద గంటలు లేదా ప్రతీ వారం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు తోడ్పడాలన్నారు. ముందు తన కుటుంబం, తమ వీధి, గ్రామం, కార్యాలయం, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్ను సాధించేందుకు వీలుపడతుందన్నారు. అంతకు ముందు పరిశుభ్రత కోసం పాటుపడతామని విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిజ్ఙ చేశారు. అనంతరం ఐఐటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు.
స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగిద్దాం
Published Wed, Oct 1 2014 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement