బావిలో దూకి మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Published Sun, Jan 31 2016 6:28 PM

Woman commits suicide

చింతపల్లి మండలం గడియ గౌరారం పంచాయతీ హస్తినాపురం గ్రామంలోని ఓ వ్యవసాయ చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ప్రభావతి(22) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మహిళకు మతిస్థిమితం సరిగా లేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement