కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య

Published Fri, Oct 2 2015 11:59 AM

women farmer suicide in nalgonda distirict

నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నేనావత్ కమ్లి(40) అనే మహిళా రైతు అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది.

Advertisement
Advertisement